చలికాలం లో వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా?
- November 23, 2018చాలామంది శీతాకాలంలో చలిగావుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. స్నానం చేసే సమయంలో హాయిగానే ఉంటుంది. కానీ, ఆ తర్వాత చర్మం పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మందిని ఆరోగ్యం నిపుణులు అభిప్రాయడుతున్నారు.
అలాగే, చలికాలంలో దాహంగా లేకపోయినా సరే కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలని సూచన చేస్తున్నారు. వీటితో పాటు సీజన్లో లభించే పండ్లను తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అలాగే, ముఖం బాగా పొడిబారిపోయిన పక్షంలో తేనె, కాగబెట్టిన పచ్చిపాలను మిశ్రమంగా చేసిన దాన్ని ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలని, అలా 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు