రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్గెహ్లాట్
- December 13, 2018న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్గెహ్లాట్ను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో పలువురు సీనియర్ నేతలు నేడు సమావేశమైన సంగతి తెలిసిందే. తొలుత రాహుల్తో సమావేశమైన రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్పైలెట్ ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించిన అశోక్గెహ్లాట్ను మరోసారి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని, అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..