మధ్యలో బడి మానేసినా మళ్లీ చదువుకునే అవకాశం.. ఇలా..
- December 15, 2018అప్పుడు చదువుకోలేదు.. ఇప్పుడు చదువుకోవాలని ఉంది.. అందుకు ఏం చేయాలి.. ఎవర్ని కలవాలి.. చదువుకోవాలన్న నా కోరిక ఎలా తీరుతుంది.. అలాంటి వారికోసమే తెలంగాణా ప్రభుత్వం ఓ మంచి అవకాశాన్ని ఇస్తుంది.. ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మీరూ చదువుకున్న వారి లిస్ట్లో చేరిపోతారు.. మరో నలుగురికి మార్గదర్శకులుగా నిలుస్తారు..
ఇంకెందుకాలస్యం ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.. ఈ నెల 29 లోపు అప్లై చేసుకోవాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యలో బడి మానేసినవారు, దూర విద్యావిధానం ద్వారా చదువుకోవాలనుకునేవారికి ఈ విధానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
మీసేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలని సూచించారు. మరిన్ని ఇతర వివరాలకు వెబ్సైట్ www.telanganaopenschool.org ని చూడవచ్చు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు