రవాణా వ్యవస్థపై 'పెథాయ్' ప్రభావం
- December 17, 2018పెథాయ్ తుపాన్ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై పడింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 13 విమానాలు రద్దు అయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది. హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దయింది.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష