వ్యాక్సిన్లు తయారు చేయనున్న కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- December 17, 2018
జెడ్డా: కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎయుఎస్టి), సౌదీ సెంటర్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ డెవలపింగ్ మెడికల్ వ్యాక్సిన్ ప్రొటీన్స్ని ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా తొలి ప్రాజెక్ట్ ఇదే. రీసెర్చ్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ కంపెనీ మరియు సౌదీ వ్యాక్స్తో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో వ్యాక్సిన్స్ని తయారు చేస్తారు. కింగ్డమ్లో కరోనా వైరస్ వంటి వ్యాధులకు ఈ వ్యాక్సిన్లతో మరింత మెరుగ్గా చికిత్స అందించడానికి వీలవుతుందని అధికారులు అంటున్నారు. కెఎయుఎస్టి రీసెర్చ్ కాంప్లెక్స్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెఎయుఎస్టి స్టార్టప్స్, స్టార్టప్ ఇస్తాంబుల్ 2018 ఇంటర్నేషనల్ కాంపిటీషన్ టాప్ టెన్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. ఐరిస్, ఓయాసిస్, యూనిట్ ఎక్స్ టాప్ 100 స్టార్టప్స్లో చోటు దక్కించుకున్నాయి. యూనివర్సిటీ, ఎమర్జింగ్ కంపెనీస్కి సపోర్ట్నిస్తూ ప్రోత్సాహకాల్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్