సెన్సార్ పూర్తి చేసుకున్న 'పేట్టా' చిత్రం
- December 24, 2018'పేట్టా' చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాను చూసిన తరువాత అధికారులు, కొన్ని పోరాట దృశ్యాలను మార్చితే, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, అందుకు చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అంగీకరించలేదని, దీంతో ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తో తొలిసారిగా సిమ్రాన్, త్రిష నటించారు. కాగా విజయ్ సేతుపతి, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్ ఉందని, దాని కారణంగానే 'యూ/ఏ' ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ