ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు విజయమ్మ నివాళి

- December 24, 2018 , by Maagulf
ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు విజయమ్మ నివాళి

కడప:వైసిపి అధ్యక్షురాలు వైఎస్‌.విజయమ్మ సోమవారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు సిలువలో బలియాగమై సమస్త సఅష్టికి ప్రేమానురాగాలు పంచారని, యేసు కృప వైఎస్‌ అభిమానులకు, జగన్‌ అభిమానులందరికీ కలగాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com