ఇడుపులపాయలో వైఎస్ఆర్కు విజయమ్మ నివాళి
- December 24, 2018కడప:వైసిపి అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సోమవారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు సిలువలో బలియాగమై సమస్త సఅష్టికి ప్రేమానురాగాలు పంచారని, యేసు కృప వైఎస్ అభిమానులకు, జగన్ అభిమానులందరికీ కలగాలని కోరారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి