శాంటా గా పిల్లలతో సందడి చేసిన సమంతా
- December 26, 2018
బ్యూటీ సమంత క్రిస్మస్ రోజున శాంటాగా మారింది. ఈ పండుగ రోజున ఓ ఛారిటీ నిమిత్తం పిల్లల కోసం వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ సోకిన బాలలను స్వయంగా షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళి వారికి కొత్త డ్రెస్సులు తీయించింది. వారి ఉల్లాసం కోసం తాను కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ చిన్నారుల కళ్ళలో మెరుపులు చూసి నేనెంతో ఆనందించా అని పేర్కొంది. ఛారిటీ అంటే కేవలం సేవా ధర్మం మాత్రమే కాదని, ఇలాంటివారికి ప్రేమను పంచడం కూడానని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA