ఈజిప్ట్ లో బాంబు పేలుడు...నలుగురు మృతి

- December 29, 2018 , by Maagulf
ఈజిప్ట్ లో బాంబు పేలుడు...నలుగురు  మృతి

ఈజిప్టు: ఈజిప్టులో కైరోలోని గిజా పరమిడ్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ముగ్గురు వియత్నాం పర్యటకులు మృతి చెందగా, ఒక టూరిస్టు గైడ్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి తామే జరిపామని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com