రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి పలువురికి గాయాలు
- January 04, 2019మస్కెట్:నిజ్వా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. బస్ ఓవర్ టర్న్ అయ్యి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ ఉదయం గం 6.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాద సమయంలో బస్సులో మహిళా కాలేజ్ స్టూడెంట్లున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధినులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్కి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ