కార్ పార్కింగ్ గొడవ: పొరుగింటి వ్యక్తిపై దాడి
- January 07, 2019బహ్రెయినీ వ్యక్తి, పొరుగింటి వ్యక్తిపై దాడికి దిగిన కేసులో మూడు నెలల జైలు శిక్షకు గురయ్యాడు. నిందితుడికి 100 దిర్హామ్ల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయమై జరిగిన గొడవ, ఈ దాడికి కారణమని విచారణలో తేలింది. నిందితుడు, బాధిత వ్యక్తిపైనా అతని కుమార్తెపైనా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వివాదానికి కారణమైన ప్రాంతానికి సంబంధించిన కేసు సివిల్ కోర్టులో వుంది.
తాజా వార్తలు
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ