ఒమన్లో 40 డెంగ్యూ ఫీవర్ కేసుల నమోదు
- January 07, 2019మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డాక్టర& సైఫ్ అల్ అబ్రి మాట్లాడుతూ, డెంగ్యూ కేసులు 40 వరకు నమోదయినట్లు చెప్పారు. డెంగ్యూ ప్రమాదకరమైనది కావడంతో, తగిన చర్యలు చేపట్టామనీ, యాంటీ మస్క్యిటో క్యాంపెయిన్ మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరుగుతోందని తెలిపారాయన. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, జనవరి 8 నుంచి 21 వరకు మస్కట్ వ్యాప్తంగా డెంగ్యూ కారక దోమల నివారణ కోసం కఠినమైన చర్యలు చేపట్టేందుకు భారీ క్యాంపెయిన్ని చేపడుతోంది. రోజుకి 4,200 ఇళ్ళ చొప్పున దోమల నివారణ కోసం చర్యల్ని ఈ క్యాంపెయిన్లో చేపడతారు. సీబ్, బౌషర్, ముట్రా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..