స్వల్ప సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సేవలకు అంతరాయం
- January 08, 2019అల్ రషిద్యా స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ స్టేషన్ మధ్య చిన్న సాంకేతిక సమస్య కారణంగా మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పేర్కొంది. దుబాయ్ మెట్రోకి చెందిన రెడ్ మరియు గ్రీన్లైన్స్కి సంబంధించి యూనియన్ స్టేషన్ వద్ద నాలుగు నిమిషాల ఆలస్యం చోటు చేసుకుంది. దాంతో బుర్జుమన్ స్టేషన్ మరియు ఎడిసిబి స్టేషన్ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం పీక్ టైమ్లో ఈ సమస్య రావడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఇతర స్టేషన్లలో సమస్యలేమీ తలెత్తలేదని ఆర్టిఎ పేర్కొంది. చిన్న సమస్య కారణంగా లాంగ్ డిలేస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణీకులు వాల్పోయారు. అల్ రషిదియా మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ వద్ద ట్రైన్స్ని రెడ్ లైన్ మీద ఆపివేసినట్లు ప్రయాణీకులు సోషల్ మీడియాలో తెలిపారు.
తాజా వార్తలు
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..