అబుధాబిలో న్యూ ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్
- January 08, 2019అబుధాబిలో కొత్త వార్నింగ్ రాడార్స్ని ఏర్పాటు చేసేందుకుగాను ట్రయల్ ఫేజ్ని దాదాపుగా పూర్తి చేశారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కొత్త 'హాతెర్' డివైజెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందాయి. వీటిని స్కూల్స్, పెడెస్ట్రియన్స్ ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ప్రతి డివైజ్లోనూ రెండు స్క్రీన్స్ వుంటాయి. వీటిల్లో ఒకటి ఆన్ కమింగ్ వెహికిల్స్ కోసం, మరొకటి పెడెఇస్టయన్స్ కోసం వినియోగిస్తారు. రెండు కెమెరాలూ వీటిల్లో వుంటాయి. ఓ కెమెరా వెహికిల్ లైసెన్స్ ప్లేట్ని స్కాన్ చేస్తుంది. మరో కెమెరా విజువల్ అనాలసిస్కి ఉపయోగపడ్తుంది. సెంట్రల్ యూనిట్, పెడెస్ట్రియన్ క్రాసింగ్ని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్ని మానిటరింగ్ చేస్తుంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ