రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు 109,721
- January 09, 2019కువైట్ సిటీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ వెల్లడించిన తాజా గణాంకాల్ని బట్టి చూస్తే, జనవరి నాటికి మొత్తం రెసిడెన్సీ వయొలేటర్స్ సంఖ్య 109,721గా కన్పిస్తోంది. ఇందులో 61,506 మంది పురుషులు, 48,215 మంది మహిళలు వున్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 48,965 కాగా, ఆర్టికల్ 18 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడినవారి సంఖ్య 29,426గా వుంది. ఆర్టికల్ 14 (టెంపరరీ రెసిడెన్స్) ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 22,401గా తెలుస్తోంది. ఆర్టికల్ 22 ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 7,387. ఆర్టికల్ 17 ఉల్లంఘనకు 1091 మంది పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్టికల్ ఇది. సెక్యూరిటీ క్యాంపెయిన్స్ మరియు చెక్ పాయింట్స్ ద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తామనీ, వారిని డిపోర్ట్ చేస్తామనిమినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి చెప్పారు.
తాజా వార్తలు
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- ఖతార్-ఇండియా మధ్య స్థిరమైన వాణిజ్య వృద్ధి..భారత రాయబారి
- క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ
- కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి