విజిట్ వీసా కొత్త రూల్: 500 కువైటీ దినార్స్ సేలరీ తప్పనిసరి
- January 10, 2019కువైట్ సిటీ: జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్సీ ఎఫైర్స్ - ఎఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వివిధ రకాలైన విజిట్ వీసాలకు సంబంధించి కొత్త రూల్స్ని జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం, తమ తల్లిదండ్రుల విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తప్పనిసరిగా 500 ఆపై జీతం కలిగి వుండాలి. సంబంధిత అథారిటీస్, ఆయా వ్యక్తుల విజిట్ డ్యూరేషన్ని నిర్ణయించడం జరుగుతుంది. స్పాన్సర్స్ ప్రొఫెషన్, సర్కమ్స్టాన్సెస్, పర్పస్ ఆఫ్ విజిట్ని బట్టి 30 నుంచి 90 రోజుల డ్యూరేషన్తో వీసాల్ని జారీ చేస్తారు. సిబ్లింగ్స్ వీసా కోసం వలసదారులు ఫ్యామిలీ విజిట్ వీసాకై కేవలం 30 రోజులకు మాత్రమ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..