కాలేజీ ల్యాబ్లో దొంగతనం నిందితుడికి జైలు.!
- January 11, 2019ఓ కాలేజీలో లేబరేటరీ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఆఫీసర్గా పని చేస్తున్న వ్యక్తికి న్యాయస్థానం ఆర్నెళ్లు జైలు శిక్ష విధించింది. నిందితుడు 41 ఏళ్ల బహ్రెయినీ వ్యక్తి. కాలేజీలో టెక్నికల్ ఆఫీసర్గా పని చేస్తున్న నిందితుడు కంప్యూటర్లను, ప్రింటర్లను, ల్యాప్ ట్యాప్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..