అబుదాబీలో షేక్ జాయెద్ మాస్క్ని సందర్శించిన రాహుల్గాంధీ
- January 13, 2019అబుదాబీ:ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, రెండు రోజుల యూఏఈ పర్యటన కోసం దుబాయ్ విచ్చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన దుబాయ్లోని భారతీయ వలసదారులతో మాట్లాడారు. శుక్రవారం అల్ జబెల్ అలి ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళా కార్మికుల అకామడేషన్ని సందర&ఇశంచారు. ఈ సందర్భంగా దుబాయ్లోని బ్లూ కాలర్ వర్కర్స్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోపక్క యూఏఈ విద్యార్థులతో శనివారం ఉదయం 50 నిమిషాలపాటు రాహుల్గాంధీ ముచ్చటించారు. ఇదిలా వుంటే, అబుదాబీలో రాహుల్గాంధీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టాలరెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ని కలిశారు. అలాగే షేక్ జాయెద్ మాస్క్నీ సందర్శించారు రాహుల్గాంధీ.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన