బ్లాగర్కి జైలు శిక్ష
- January 16, 2019కువైట్ సిటీ: స్టేట్ సెక్యూరిటీ చట్టాన్ని అలాగే సైబర్ క్రైమ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను సక్ర్ అల్ హషాష్ అనే బ్లాగర్కి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా అమిరికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేస్తున్నట్లు నిందితుడిపై గతంలో అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో నిందితుడికి 80 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. అయితే అల్ హషాష్ ప్రస్తుతం కువైట్ వెలుపల వున్నారు. ఇదిలా వుంటే, మరో కేసులో ఓ పౌరుడికి అన్లైసెన్స్డ్ వెపన్ కేసు నుంచి ఉపశమనం లభించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం