41 మంది అక్రమ వలస కార్మికుల అరెస్ట్
- January 16, 2019మస్కట్: 41 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు పేర్కొన్నారు. అష్ షర్కియా నార్త్ గవర్నరేట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందున వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ షర్కియా, జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి, 41 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..