షార్జాలో వ్యక్తి హత్య
- January 17, 201946 ఏళ్ళ సుడానీ వ్యక్తి హత్యకు గురి కాగా 33 ఏళ్ళ భారతీయ మహిళ, ఆమె కుమార్తె తీవ్రంగా ఘాయపడిన ఘటన షార్జాలో జరిగింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. షార్జాలోని అల్ బుతినా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే సీఐడీ, ఫోరెన్సిక్ ఆఫీసర్స్ మరియు పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఓ మహిళ, ఆమె కుమార్తె అలాగే ఓ సుడానీ వ్యక్తి కన్పించారు. మరో సుడానీ వ్యక్తి చేతిలో కత్తితో పోలీసులకు చిక్కాడు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలోనే సుడానీ వ్యక్తి చనిపోగా, గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..