పోలీసు అకాడమీ ముందు పేలిన కారు బాంబు, 21 మంది మృతి
- January 18, 2019కొలంబియాలో పోలీసు అకాడమీ ముందు కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 68 మంది గాయపడ్డారు. పేలుడుతో బొగట నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసు అకాడమీ దగ్గర ఉన్న బిల్డింగ్లు పేలుడు ప్రభావానికి లోనయ్యాయి. రూఫ్టాప్ల టైల్స్ ఎగిరిపోయాయి. ఉగ్రదాడి వల్ల మృతిచెందిన పోలీసులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు బొగట మేయర్ తన ట్వీట్లో తెలిపారు. డ్రగ్ ట్రాఫికర్స్, లెఫ్టిస్ట్ గెరిల్లాల మధ్య తరుచూ కొలంబియాలో కారు బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా పేలుడుకు మాత్రం ఇంత వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు