ఘనంగా ఇళయరాజా@75
- February 03, 2019మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇళయరాజా 75 పేరుతో కార్యక్రమాన్నినిర్వహించింది..చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో జరిగినఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇళయరాజా సంగీత విభావరి నిర్వహించారు.. ఆయన స్వర పరిచిన అనేక పాటలను ఈ సందర్భంగా పలువురు గాయనీ, గాయకులు ఆలపించారు.. అనంతరం సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాను సత్కరించి, బంగారంతో చేసిన వయోలిన్ను బహుకరించి తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఆర్ రెహ్మాన్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..