అభిమానులకు పండగే మరి
- February 06, 2019లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు.. ఈ విగ్రహం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు రూపొందించే పనిలో ఉన్నారు..లండన్ మ్యూజియంలో ఉంచేందుకు ముందు ఈ విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.. మహేష్ బాబు స్వంత మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఎ ఎం బిలో ఈ విగ్రహాన్ని ప్రేక్షకులు వీక్షించేందుకు ఉంచనున్నారు.. ఒక రోజు ఈ విగ్రహం ఆ థియేటర్ లో ఉండనుంది. త్వరలోనే ఈ విగ్రహం ఉంచే తేదిని అధికారికంగా మహేష్ బాబు ప్రకటించనున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!