అభిమానులకు పండగే మరి

- February 06, 2019 , by Maagulf
అభిమానులకు పండగే మరి

లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు.. ఈ విగ్రహం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు రూపొందించే పనిలో ఉన్నారు..లండన్ మ్యూజియంలో ఉంచేందుకు ముందు ఈ విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.. మహేష్ బాబు స్వంత మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఎ ఎం బిలో ఈ విగ్రహాన్ని ప్రేక్షకులు వీక్షించేందుకు ఉంచనున్నారు.. ఒక రోజు ఈ విగ్రహం ఆ థియేటర్ లో ఉండనుంది. త్వరలోనే ఈ విగ్రహం ఉంచే తేదిని అధికారికంగా మహేష్ బాబు ప్రకటించనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com