2700 బండిల్స్ ఖాత్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- February 11, 2019మస్కట్: గవర్నరేట్ ఆఫ్ దోఫార్లో 2,700 బండిల్స్ ఖాత్ని సీజ్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ తఖాలో ఈ స్మగ్లింగ్ యత్నం బయటపడిందని అధికారులు వివరించారు. డైరెక్టరేట్ ఆఫ్ కంబాటింగ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ - దోఫార్ గవర్నరేట్ పోలీస్, తకాహ్ పోలీస్తో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో పెద్ద మొత్తంలో ఖాత్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ప్రకటనలో వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు