'GHMC' మేయ‌ర్‌గా మూడేళ్లు దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహ‌న్‌

- February 11, 2019 , by Maagulf
'GHMC' మేయ‌ర్‌గా మూడేళ్లు దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహ‌న్‌

హైదరాబాద్:న‌గ‌ర మేయ‌ర్‌గా మూడేళ్లు దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్న న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ను జీహెచ్ఎంసీకి చెందిన ప‌లువురు ఉన్న‌తాధికారులు అభినందించారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్ కెన‌డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు  ర‌ఘుప్ర‌సాద్, ఎస్‌. శ్రీ‌నివాస్‌రెడ్డి, బి.శ్రీ‌నివాస్‌రెడ్డి, శంక‌ర‌య్య‌, చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, ప్లానింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు,వెంకట్(పి.ఎస్),కిషోర్(పి.ఎస్), సీపీఆర్ఓ వెంక‌ట‌ర‌మ‌ణ‌ల‌తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు మేయ‌ర్, డిప్యూటి మేయ‌ర్ల‌ను క‌లిసి అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com