'GHMC' మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహన్
- February 11, 2019హైదరాబాద్:నగర మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ను జీహెచ్ఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, ఎస్. శ్రీనివాస్రెడ్డి, బి.శ్రీనివాస్రెడ్డి, శంకరయ్య, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు,వెంకట్(పి.ఎస్),కిషోర్(పి.ఎస్), సీపీఆర్ఓ వెంకటరమణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు మేయర్, డిప్యూటి మేయర్లను కలిసి అభినందించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ