మహేష్ 'ఎ ఎం బి' లో జిఎస్టీ స్కామ్
- February 20, 2019సూపర్స్టార్ మహే ష్ బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్లో ప్రేక్షకుల నుంచి జిఎస్టీ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు జిఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్ అతిక్రమించిందని పేర్కొంటున్నారు. రూ.100 ఆ పైన టికెట్కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది. అయితే ఏఎంబీ మాల్ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసిందని అంటున్నారు.. దీనిపై థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు జిఎస్టీ అధికారులు.
« Older Article Excitement builds ahead of next week’s 2019 Dubai International Boat Show as booming recreational sailing market predicted to be worth $74.7bn by 2022
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ