ఏపీ:రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు..
- February 21, 2019ఏపీ రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఏడాది 1000 పంచాయితీ కార్యదర్శి పోస్టులు, 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ఆర్థిక శాఖ ఆమోదించింది.
పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన విద్యార్థులు ఇంగ్లీషులోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ