యూఏఈలో వింటర్ ఈ నెలలోనే ముగియనుందా?
- February 21, 2019యూఏఈ రెసిడెంట్స్ వర్షం, చలితో కూడిన ఆహ్లాదకర వాతావరణానికి గుడ్ బై చెప్పబోతున్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే, క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) మిటియరాలజిస్ట్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్కి చేరుకునే అవకాశం వుంది. కాగా, వచ్చే వారంలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం వున్నందున, కొన్ని చోట్ల 'వేసవి' వాతావరణం అనుభవంలోకి వస్తుందని, ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గే సూచనలు కన్పించడంలేదు గనుక, వింటర్ సీజన్ ఈ నెలలోనే ముగియవచ్చునని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ