ఇండియాకి సేవల్ని విస్తరించనున్న సలామ ఎయిర్
- February 22, 2019సలాలా:ఒమన్ తొలిబడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, సలాలా నుంచి ఇండియాకి డైరెక్ట్ విమానాల్ని ప్రారంభించనుంది. ఇండియాతోపాటు పలు ఇతర అంతర్జాతీయ డెస్టినేషన్స్కి విమానాలు నడపనున్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, 2019లో తమ సంస్థ సేవల్ని ఇండియాతోపాటు ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. అబుదాబీ, కువైట్లకు నేరుగా విమానాలు నడుపుతామని తెలిపారాయన. ఇండియా మరియు ఇండియన్ సబ్కాంటినెంట్లోని ఇతర దేశాలకు తమ సేవలను విస్తరించడం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని తక్కువ ధరకే అందజేయాలన్నది తమ ఆలోచన అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన