ఆత్మహత్యాయత్నం: వలసదారుడి మృతి
- February 22, 2019బహ్రెయిన్:28 ఏళ్ళ వలసదారుడొకరు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేరళకు చెందిన సచిన్, నెల రోజుల క్రితమే బహ్రెయిన్కి వచ్చారు. సేల్స్మెన్గా పనిచేసేందుకు వచ్చిన సచిన్, పెద్ద మొత్తంలో 'పిల్స్' మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ వర్కర్స్, కంపెనీ అఫీషియల్స్ సచిన్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్