భారత్-పాక్ అధికారులతో మాట్లాడుతున్నా:ట్రంప్
- February 23, 2019పుల్వామాలో CRPF కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా చాలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు దేశాల అధికారులతో తాను మాట్లాడుతున్నాని, త్వరలోనే ఈ పగలు చల్లారి కాశ్మీర్ లోయలో సాధరణ పరిస్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసే ఉగ్రదాడులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాక్ తీరును భారత్ ఎంత సీరియస్గా తీసుకుంటుందో తనకు తెలుసని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్