హౌతీ డ్రోన్ని కూల్చేసిన సౌదీ: ఐదుగురికి గాయాలు
- March 09, 2019సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, హైతీ డ్రోన్ని కూల్చివేయడం జరిగింది. సౌదీ లెడ్ అరబ్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మలికి మాట్లాడుతూ, అభా సిటీలోని రెసిడెన్షియల్ ఏరియాని లక్ష్యంగా చేసుకుని హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్ని సంధించారని చెప్పారు. శకలాల్ని పరిశీలించిన తర్వాత అది ఇరాన్లో తయారైనట్లుగా గుర్తించామని చెప్పారు కల్నల్ టుర్కి. ఈ ఘటనలో నలుగురు సౌదీ జాతీయులకు గాయాలు కాగా, ఓ భారతీయ వ్యక్తికీ గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఒక మహిళ వున్నారు. ఆరు వాహనాలు, పలు ఇళ్ళు కూడా ఈ దాడిలో డ్యామేజ్కి గురయ్యాయి.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..