సౌదీ రాయల్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- March 12, 2019రాయల్ కోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా, ప్రిన్స్ ఫైసల్ బిన్ బదర్ బిన్ ఫహద్ బిన్ సాద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ సౌద్ మృతిని ప్రకటించింది. రాయల్ కోర్ట్ స్టేట్మెంట్ ప్రకారం మంగళవారం ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. రియాద్లోని అసర్ ప్రార్థనల్ని నిర్వహిస్తారు. ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రాయల్ కోర్ట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం