కెఎస్ఎ తొలి టూర్ గైడ్స్గా ముగ్గురు మహిళలు
- March 12, 2019రియాద్: ముగ్గురు సౌదీ మహిళలు టూర్ గైడ్స్గా అవకాశం దక్కించుకున్నారు. వీరికి టూరిజం విభాగంలో ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ - టుబుక్ రీజియన్, తొలి ముగ్గురు మహిళలకు లైసెన్సుల్ని జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ - టుబుక్ జనరల్ మేనేజర్ డాక్టర్ ముబ్రౌకి అల్ షిలైబి ఈ లైసెన్సుల్ని హిబా మొహమ్మద్ అలి అయిది, నుదా సలెహ్ అల్ ఎనెజి మరియు హనమ్ హతెమ్ అల్ హుమైదికి లైసెన్సుల్ని అందించారు. సొసైటీలో మహిళల పాత్ర, కింగ్డమ్ సోషల్ మరియు కల్చరల్ డెవలప్మెంట్లో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి ఇది మరో కీలక ముందడుగు అని అల్ షిలైబి చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..