దుబాయ్‌ వెళ్తున్న 20 మంది మహిళలు అరెస్ట్..

- March 13, 2019 , by Maagulf
దుబాయ్‌ వెళ్తున్న 20 మంది మహిళలు అరెస్ట్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో నకిలీ వీసాలు కలకలం రేపాయి. నకిలీ వీసాలతో దుబాయ్‌ వెళ్తున్న 20 మంది మహిళలను అరెస్ట్‌ చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.

*శంషాబాద్‌ విమానాశ్రయంలో 20 మంది మహిళల అరెస్ట్‌

*నకిలీ వీసాలతో దుబాయ్‌ వెళ్తుండగా 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు
*నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగింత
*మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com