ఫిషింగ్ ట్రిప్ ట్రాజెడీ: మృతదేహం లభ్యం
- March 14, 2019మస్కట్:ఒమన్ కోస్ట్లో ఫిషింగ్ ట్రిప్ కోసం వెళ్ళిన ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బోటు మునిగిపోగా, ఇద్దర్ని మాత్రం స్థానికులు అత్యంత కష్టమ్మీద రక్షించగలిగారు. మరో ఇద్దరి మృతదేహాలు దొరాకాయి. తాజాగా మరో మృతదేహం లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. గల్లంతయిన ఆ వ్యక్తిని సులైమాన్ అల్ మస్రోరిగా గుర్తించారు. అతను జీవించి వుండే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..