మిడిల్ ఈస్ట్లో అతి పెద్ద అక్వేరియం త్వరలో ప్రారంభం
- March 14, 2019మస్కట్: మిడిల్ ఈస్ట్లో అతి పెద్దదైన అక్వేరియం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒమన్ ఆక్వేరియం ప్రిల్ 15న మాల్ ఆఫ్ మస్కట్ వద్ద ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. మాల్ ఆఫ్ మస్కట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, 15న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సుల్తానేట్లో తొలి పబ్లిక్ అక్వేరియం ఇదేననీ, మిడిల్ ఈస్ట్లో ఇదే అతిపెద్ద ఆక్వేరియం అనీ అధికారులు చెబుతున్నారు. మాల్ ఆఫ్ మస్కట్కి ఈ ఒమన్ ఆక్వేరియం మెయిన్ హైలైట్ కానుంది. 8000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మూడు ఫ్లోర్స్తో, డెమీ టన్నెల్తో దీన్ని ఏర్పాటు చేశారు. 30,000 మెరైన్ యానిమల్స్, 1000 రకాలైన చేపలతో అక్వేరియంని రూపొందించారు.
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..