ఇండియన్ స్కూల్ స్టూడెంట్ మృతి
- March 19, 2019మస్కట్: ఇండియన్ స్కూల్కి చెందిన విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. ఇండియన్ స్కూల్ ఘుబ్రాలో గ్రేడ్ వన్ విద్యనభ్యసిస్తోన్న విద్యార్థి మృతి చెందడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతపాం వ్యక్తం చేసింది. గత నెలలో ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో 11వ క్లాస్ విద్యార్థి మృతి చెందిన సంగతి తెల్సిందే. ఫిబ్రవరిలోనే మాబెలాలోని ఇండియన్ స్కూల్లో ఓ విద్యార్థి హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఘబ్రా ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..