జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ
- March 20, 2019పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనసేనలో అధికారికంగా చేరబోతున్నారు. జనసేనకు మద్దతుగా మొదటి నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్న నాగబాబు.. ఆ మధ్య పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. ఇకఇప్పుడు బరిలోకి దిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసాపురం ఎంపీగా ఆయన నిలబడతారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య నాగబాబు.. నరసాపురం లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో.. జనసేన క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ