రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి పోటెత్తిన సందర్శకులు
- March 23, 2019రియాద్లో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫెయిర్కి ఈ వీకెండ్లో సందర్శకులు పోటెత్తారు. చిన్న పిల్లలు, పెద్దలు ఈ ఫెస్టివల్లో భాగం పంచుకున్నారు. మార్చి 13 నుంచి మార్చి 23 వరకు రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్ సుల్తాన్ అల్ తుబైతి మాట్లాడుతూ, ఈవెంట్ చాలా పెద్ద సక్సస్ అయ్యిందనీ, పెద్ద సంఖ్యలో పుస్తకాలతోపాటు, వర్క్ షాప్స్ నిర్వహణ, ప్లేస్, సౌదీ ఫిలింస్ ఇతర కల్చరల్ ఈవెంట్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నాయని తెలిపారు. 200కి పైగా ఈవెంట్స్ నిర్వహించారు. వీటిని కింగ్ అబ్దుల్ అజీస్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ నిర్వహించింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..