సిటిజన్ కిడ్నాప్: ముగ్గురు వలస మహిళల అరెస్ట్
- March 25, 2019మస్కట్: ఒమన్ సిటిజన్ని కిడ్నాప్ చేసి, బంధించిన నేరంలో ముగ్గురు ఆఫ్రికన్ మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. టూరిస్ట్ వీసాపై సుల్తానేట్లోకి నిందితులైన ఆఫ్రికా మహిళలు ప్రవేశించినట్లు చెప్పారు అధికారులు. తామున్న చోటికి ఒమన్ సిటిజన్ని రప్పించి, బలవంతంగా ప్రాస్టిట్యూషన్లోకి దింపారనీ, ఎక్స్టార్షన్కి పాల్పడ్డారని అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. సిటిజన్, బాధితులనుంచి తప్పించుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితులు సోషల్ మీడియా వేదికగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..