గాయపడ్డ ఫుట్బాల్ ఆటగాడ్ని పరామర్శించిన మొహమ్మద్
- March 25, 2019యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న ఫుట్ బాల్ ఆటగాడ్ని పరామర్శించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే వున్న ఓ బిగ్ పోల్ని ఢీకొని అల్ జజీరా ఆటగాడు అహ్మద్ రబీ తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో రబీని రూలర్ పరామర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రబీని రూలర్ పరామర్శిస్తున్న దృశ్యాలు, గాయపడ్డ దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వద్ద ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు రూలర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..