మోదీపై పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్ రైతులు
- April 29, 2019వారణాసి:మొన్న నిజామాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన రైతలు.. ఇప్పుడు నేరుగా వారణాసిలో నామినేషన్లు వేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ నుంచి ఇవాళ నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ నిరసన తెలిపేందుకు వారణాసిలో నామినేషన్లు వేశారు. జిల్లా నుంచి దాదాపు 50 మంది రైతులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకే వారంతా క్యూ లైన్లో నిలబడి ఉండడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.వారణాసికి రైతులకు మద్దతుగా కోటపాటి నర్సింహం నాయుడు కూడా వెళ్లారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!