రమదాన్ నేపథ్యంలో 3005 మంది ప్రిజనర్స్కి క్షమాభిక్ష
- May 03, 2019అబుధాబి:సుప్రీం కౌన్సిల్ మెంబర్, యూ.ఏ.ఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా 3005 మంది ప్రిజనర్స్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రమదాన్ నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడ్ కండక్ట్ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు క్షమాభిక్ష లభిస్తుంది.వివిద కారణాలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారని ఆశిస్తున్నామనీ, సమాజంలో మంచి పౌరులుగా వారు మారతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.గత ఏడాది పోల్చితే ఈ ఏడాది క్షమాభిక్ష పొందిన ఖైదీల సంఖ్య ఎక్కువని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు