రమదాన్‌ నేపథ్యంలో 3005 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష

- May 03, 2019 , by Maagulf
రమదాన్‌ నేపథ్యంలో 3005 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష

అబుధాబి:సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, యూ.ఏ.ఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా 3005 మంది ప్రిజనర్స్‌ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రమదాన్‌ నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడ్‌ కండక్ట్‌ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు క్షమాభిక్ష లభిస్తుంది.వివిద కారణాలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారని ఆశిస్తున్నామనీ, సమాజంలో మంచి పౌరులుగా వారు మారతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.గత ఏడాది పోల్చితే ఈ ఏడాది క్షమాభిక్ష పొందిన ఖైదీల సంఖ్య ఎక్కువని అధికారులు అంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com