‘మహర్షి’కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- May 08, 2019సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘మహర్షి’ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది. అలాగే ఎగ్జిబిటర్ల అభ్యర్థన మేరకు టిక్కెట్ల రేట్లు పెంచడానికి కోర్టు అంగీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా 5 షోలను ప్రదర్శించు కోవడానికి టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి పర్మిషన్ లభించడంతో థియేటర్ యాజమన్యాలు రెట్లను పెంచడానికి సిద్థమవుతున్నాయి. మల్టీప్లెక్స్ల్లో టిక్కెట్ రేటు 200 రూపాయలు సింగిల్ థియేటర్లో గరిష్టంగా 120 రూపాయలు వరకు టికెట్ల రేటు రెండు వారాల పాటు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!