పాక్ చెర నుంచి భారత జాలర్ల విడుదల
- May 08, 2019కరాచీ: పాకిస్థాన్ చెరలో ఉన్న 34 మంది భారత జాలర్లు విడుదల అయ్యారు. పాక్ భూబాగంలోని జలాల్లోకి వచ్చినందుకు వారిని అరెస్టు చేశామని పాక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు బోట్లను కూడా సీజ్ చేశామని తెలిపారు. పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 360 మంది భారత జాలర్లను విడతుల వారీగా విడుదల చేస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్