షార్జా కొత్త మాస్క్ కోసం స్పెషల్ కాయిన్స్
- May 10, 2019సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, రెండు కమ్మెమొరేటివ్ కాయిన్స్ని షార్జా మాస్క్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయడం జరిగింది. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ మాస్క్ని ప్రారంభించారు. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ ఎస్ఐబి వీటిని డిజైన్ చేసింది. 60 గ్రాముల బరువుతో 60 మిల్లీ మీటర్ల డయామీటర్తో వీటిని రూపొందించారు. అల్లాకి చెందిన మాస్క్లు అల్లాని మరియు లాస్ట్ డేని విశ్వసించేవారిచే మాత్రమే మెయిన్టెయిన్ చేయబడ్తాయని ఆ కాయిన్స్పై పేర్కొన్నారు. సిల్వర్ కాయిన్ కూడా 60 గ్రాములతో 60 డయామీటర్తో రూపొందించారు. అల్ తులుత్ కాలిగ్రఫీలో పవిత్రమైన అక్షరాల్ని రాయించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ