దుబాయ్ మెట్రో: రెండ్రోజుల్లో 80,000 మంది ప్రయాణీకులు
- May 11, 2019తొలి రెండు రోజుల్లో అనూహ్యమైన ప్రయాణీకుల రద్దీని చూసింది. మొదటి రెండు రోజుల్లో 80,000 మందికి పైగా ప్రయాణీకులు దుబాయ్ మెట్రోని వినియోగించుకున్నారని సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. తొలి రోజు 37,451 మంది దుబాయ్ మెట్రోని వినియోగిస్తే, రెండో రోజు 49,036 మంది ప్రయాణీకులతో దుబాయ్ మెట్రో రద్దీగా మారింది. అల్ కస్సార్ నుంచి అల్ వక్రా వరకు రెడ్ లైన్ ఫస్ట్ పార్ట్ ప్రారంభమయ్యింది. ప్రతి ఆరు నిమిషాలకు ఓ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో వుంటోంది. వీకెండ్స్లో మెట్రో సేవల్ని నిలిపివేస్తున్నారు. కొత్త స్టేషన్లు లైన్లకు సంబంధించిన వర్క్ నిమిత్తం ఈ చర్యలు చేపడుతున్నారు. వీక్ డేస్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్లో మెట్రో సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన