ఐపీఎల్ మెగా ఫైనల్‌..

- May 12, 2019 , by Maagulf
ఐపీఎల్ మెగా ఫైనల్‌..

హైదరాబాద్‌లో ఐపీఎల్ మెగా ఫైనల్‌ హీట్‌ పెంచుతోంది.ఉప్పల్ స్టేడియం వేదికగా టైటిల్ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.. ఫైనల్లో చెన్నై, ముంబై తలపడబోతున్నాయి. స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అంతేకాదు షీటీమ్స్‌తో ప్రత్యేక నిఘా పెట్టారు. స్టేడియంలోకి పవర్‌బ్యాంక్‌లు, ల్యాప్‌టాప్‌లను అనుమతించడం లేదు… క్రికెట్‌ అభిమానుల రద్దీ దృష్ట్యా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com